బాలల దినోత్సం సందర్బంగా 28 వ డివిజన్ ఆటోనగర్ లోని బాలుర సదరన్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన వేడుకల్లో హాజరై మొక్కలు నాటిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,కార్పోరేటర్ యెలగం లీలావతి సత్యనారాయణ,శామంతుల ఉషశ్రీ శ్రీనివాస్,కుడా డైరెక్టర్ యెలగం శ్రీనివాస్,చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షుడు దిడ్డి కుమారస్వామి,ముఖ్యనాయకులు..